ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

20% రిజర్వేషన్లు అమలు పరచాలి

ABN, First Publish Date - 2021-02-26T08:15:37+05:30

అడగకుండానే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన కేంద్రం, అడిగిన మాదిగలకు 20 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంలేదని మాదిగ జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి విమర్శించారు. మాదిగల జాగృతి రథయాత్రలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాదిగల జాగృతి రథయాత్రలో పిడమర్తి రవి


వికారాబాద్‌, ఫిబ్రవరి 25: అడగకుండానే అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన కేంద్రం, అడిగిన మాదిగలకు 20 శాతం రిజర్వేషన్‌ ఇవ్వడంలేదని మాదిగ జేఏసీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి రవి విమర్శించారు. మాదిగల జాగృతి రథయాత్రలో భాగంగా గురువారం  వికారాబాద్‌లో మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్‌ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందన్నారు. జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 20 శాతం, ఎస్టీ, మైనార్టీలకు 10శాతం, బీసీలకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-02-26T08:15:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising