ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు 14 పరీక్షా కేంద్రాల్లో పీఈసెట్‌

ABN, First Publish Date - 2021-10-23T08:03:12+05:30

మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్షా కేం ద్రాల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌) నిర్వహిస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, అక్టోబరు 22: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 14 పరీక్షా కేం ద్రాల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీఈసెట్‌) నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ వీసీ గోపాల్‌రెడ్డి, ‘సెట్‌’ కన్వీనర్‌ వడ్డేపల్లి సత్యనారాయణ తెలిపారు. యూనివర్సిటీ లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు. డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా 5,054 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు.

Updated Date - 2021-10-23T08:03:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising