ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో వైయో ల్యాప్‌టాప్స్ విడుదల

ABN, First Publish Date - 2021-01-16T04:00:36+05:30

హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేతో వైయో ల్యాప్‌టాప్స్ విడుదల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ వైయో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అద్భుత ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. భారత మార్కెట్‌లో పూర్తి హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లేలతో వైయో ఈ15, ఎస్‌ఈ 14 ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.


భారత మార్కెట్‌లో వైయో ఈ15 ల్యాప్‌టాప్‌ ప్రారంభ ధర రూ. 66,990 ఉండగా, వైయో ఎస్‌ఈ 14 ల్యాప్‌టాప్‌ ధర రూ. 84,690 లభించనుందని కంపెనీ పేర్కొంది. రెండు వైయో ల్యాప్‌టాప్‌లను రెండు విభిన్న రంగుల ఎంపికలలో రూపొందించినట్లు సంస్థ తెలిపింది.

Updated Date - 2021-01-16T04:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising