ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కస్టమర్లకు Airtel తీపికబురు

ABN, First Publish Date - 2021-07-22T23:23:49+05:30

కస్టమర్లకు Airtel తీపికబురు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం సంస్థ భారతీఎయిర్‌టెల్‌ తమ వినియోగదారులకు శుభవార్త అందించిందిఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను భారీ డేటా ప్రయోజనాలతో సవరించినట్లు సంస్థ పేర్కొంది. కొత్త కార్పొరేట్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎయిర్ టెల్ పేర్కొంది. ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ రూ. 999ను సవరించి మొత్తం మూడు కనెక్షన్లతో 210 జీబీ వరకు డేటాను ఉపయోగించుకోవచ్చని సంస్థ పేర్కొంది. రిటైల్ మరియు కార్పొరేట్ కస్టమర్ల కోసం ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్రణాళికలను సవరించింది. ఎయిర్‌టెల్ కార్పొరేట్ పోస్ట్‌పెయిడ్ ప్రారంభ ప్లాన్ రూ. 299 నుంచి మొదలవుతోందని సంస్థ వెల్లడించింది.

Updated Date - 2021-07-22T23:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising