ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుండగుల కాల్పుల్లో రెజ్లర్ నిషా, ఆమె సోదరుడు మృతి

ABN, First Publish Date - 2021-11-11T00:27:44+05:30

సోనెపట్: హర్యానా సోనెపట్‌లో దారుణం జరిగింది. సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడెమీలో రెజ్లర్ నిషా దహియాను, ఆమె సోదరుడిని దుండగులు కాల్చి చంపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోనెపట్: హర్యానా సోనెపట్‌లో దారుణం జరిగింది. సుశీల్ కుమార్ రెజ్లింగ్ అకాడెమీలో రెజ్లర్ నిషా దహియాను, ఆమె సోదరుడిని దుండగులు కాల్చి చంపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన నిషా తల్లి ధన్‌పాటి పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె రోహ్‌తక్‌లోని పీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నిషా దహియా, ఆమె సోదరుడి మృత దేహాలను పోస్ట్ మార్టం కోసం పంపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదయమే నిషా దహియాను, ఇతర మెడల్స్ విజేతలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారని తెలిసింది. 


సెర్బియా బెల్‌గ్రేడ్‌లో గత వారం జరిగిన అండర్ 23 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో 65 కేజీల విభాగంలో నిషా కాంస్యపతకం సాధించారు.  


Updated Date - 2021-11-11T00:27:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising