ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పయాస్‌, సుహానాకు కాంస్యాలు

ABN, First Publish Date - 2021-12-09T09:26:34+05:30

ప్రపంచ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పయాస్‌ జైన్‌, సుహానా సైనీ పతకా లతో మెరిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విలా నోవా డి గయా (పోర్చు గల్‌): ప్రపంచ యూత్‌ టేబుల్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పయాస్‌ జైన్‌, సుహానా సైనీ పతకా లతో మెరిశారు. బాలుర సింగిల్స్‌ సెమీఫైనల్లో పయాస్‌ 1-4తో పెంగ్‌ గ్జియాంగ్‌ (చైనా) చేతిలో, బాలికల సెమీస్‌లో సుహాన 1-4తో హనా (ఈజిప్టు) చేతిలో ఓటమిపాలై కాంస్యాలు అందుకున్నారు. 

Updated Date - 2021-12-09T09:26:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising