ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లండ్ పర్యటనకు స్టాండ్‌బై ప్లేయర్‌గా ఎంపికైన అర్జన్ నగ్వస్వాలా ఎవరు?

ABN, First Publish Date - 2021-05-09T10:54:26+05:30

న్యూజిల్యాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం టీమిండియా భారత్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో స్టాండ్ బై ఆటగాడిగా ఒకరు ఎంపికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: న్యూజిల్యాండ్‌తో ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ కోసం టీమిండియా భారత్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందులో స్టాండ్ బై ఆటగాడిగా ఒకరు ఎంపికయ్యారు. అతనే అర్జాన్ రోహింటన్ నాగస్వల్ల. గుజరాత్‌లోని సూరత్‌లో 1997 అక్టోబరు 17న ఆర్జాన్ జన్మించాడు. ఎడమ చేతివాటం పేసర్ అయిన ఆర్జాన్.. గుజరాత్ తరఫున 2018లో తొలిసారి క్రికెట్ ఆడిన అర్జాన్.. 16 మ్యాచుల్లో 62 వికెట్ల తీశాడు.

Updated Date - 2021-05-09T10:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising