ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుందర్ అర్ధ సెంచరీ.. పెరుగుతున్న టీమిండియా ఆధిక్యం

ABN, First Publish Date - 2021-03-05T22:20:31+05:30

ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టుపై భారత జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్టుపై భారత జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. శుభ్‌మన్ గిల్ (0), కోహ్లీ (0) వంటి వారు నిరాశ పరిచిన వేళ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ (101) సెంచరీ చేసి సత్తా చాటాడు. మరోవైపు, బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో 96 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో సుందర్‌కు ఇది మూడో అర్ధ సెంచరీ. అక్షర్ పటేల్ అతడికి అండగా ఉన్నాడు. ప్రస్తుతం 90 ఓవర్లు పూర్తయ్యాయి. సుందర్ 57, అక్షర్ పటేల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ కంటే భారత జట్టు 85 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Updated Date - 2021-03-05T22:20:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising