ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెలరేగిన ఇంగ్లండ్ బౌలర్లు.. చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్లు

ABN, First Publish Date - 2021-02-25T21:51:18+05:30

మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 145 పరుగులకు ఆలౌట్ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్‌: మొతేరా వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 145 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్ 99/3తో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ మరో 46 పరుగులు జోడించి మిగతా 7 వికెట్లు కోల్పోయింది. భారత్ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ(66) హాఫ్ సెంచరీతో రాణించగా.. కోహ్లీ(27), అశ్విన్(17) పరుగులతో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్లు పూర్తిగా విఫలం అయ్యారు. లీచ్, రూట్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్ల వద్ద సమాధానం లేకపోయింది. రూట్ 5 వికెట్లతో చెలరేగితే.. లీచ్ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను కోలుకోని దెబ్బకొట్టాడు. దీంతో కోహ్లీసేన 145 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.  

Updated Date - 2021-02-25T21:51:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising