ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజేతకు రూ. 12 కోట్లు

ABN, First Publish Date - 2021-10-11T07:34:17+05:30

టీ20 వరల్డ్‌ కప్‌ విజేతకు రూ. 12 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. అలాగే రన్నరప్‌ జట్టుకు రూ. ఆరు కోట్లు అందజేయనున్నట్టు ఐసీసీ ఆదివారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీ20 వరల్డ్‌కప్‌ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ

దుబాయ్‌: టీ20 వరల్డ్‌ కప్‌ విజేతకు రూ. 12 కోట్లు ప్రైజ్‌మనీ దక్కనుంది. అలాగే రన్నరప్‌ జట్టుకు రూ. ఆరు కోట్లు అందజేయనున్నట్టు ఐసీసీ ఆదివారం ప్రకటించింది. యూఏఈ, ఒమన్‌ వేదికలుగా మెగా టోర్నీ ఈనెల 17నుంచి వచ్చేనెల 14 వరకు జరగనుంది. సెమీస్‌లో ఓడిన జట్లకు రూ. 3 కోట్లు చొప్పున లభిస్తాయి. సూపర్‌- 12 దశలో నిష్క్రమించే జట్లు రూ. 52.59 లక్షలు అందుకుంటాయి. ఇక తొలి రౌండ్‌లోనే తిరుగుముఖంపట్టే ఒక్కో జట్టుకు రూ. 30 లక్షలు ఇస్తారు. ఈ రౌండ్‌లో గెలిచే ప్రతి మ్యాచ్‌కు జట్టుకు రూ. 30 లక్షలు లభిస్తాయి. కాగా.. ఒక్కో ఇన్నింగ్స్‌లో రెండు డ్రింక్‌ విరామాలుంటాయి. అంపైర్‌ నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్‌ఎస్‌)ను పొట్టి ప్రపంచ కప్‌లో తొలిసారి ప్రవేశపెట్టనున్నారు. ఇన్నింగ్స్‌లో ఒక్కో జట్టుకు రెండు డీఆర్‌ఎస్‌ చాన్సులుంటాయి. అప్ఘానిస్థాన్‌ జట్టు వరల్డ్‌ కప్‌లో ఆడుతుందని ఐసీసీ వెల్లడించింది.  

Updated Date - 2021-10-11T07:34:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising