ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20: ఐదవ వికెట్ కోల్పోయిన కివీస్

ABN, First Publish Date - 2021-11-11T04:32:58+05:30

ఇంగ్లండ్ జట్టుతో ఇక్కడి షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అబుదాభి: ఇంగ్లండ్ జట్టుతో ఇక్కడి షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతున్న తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు 18వ ఓవర్‌లో జేమ్స్ నీషమ్ (27) వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్‌లో రషీద్ వేసిన చివరి బంతిని ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్‌కు క్యాచ్ ఇచ్చి నీషమ్ వెనుదిరిగాడు. 18వ ఓవర్ ముగిసేసరికి ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేయగా... ఓపెనర్ మిషెల్ అర్థ శతకం సాధించి వీరవిహారం చేస్తున్నాడు.

Updated Date - 2021-11-11T04:32:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising