ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

T20: టీమిండియాకు 165 పరుగుల లక్ష్యం విధించిన కివీస్

ABN, First Publish Date - 2021-11-18T02:24:01+05:30

టీమిండియాతో ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్ళు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: టీమిండియాతో ఇక్కడి సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న T20 టోర్నీ తొలి మ్యాచ్‌లో కివీస్ ఆటగాళ్ళు 165 పరుగుల లక్ష్యాన్ని విధించారు. కివీస్ ఆటగాళ్ళలో ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ (70) పరుగులు, మార్క్ చాప్‌మేన్ (63) పరుగుల వ్యక్తిగత స్కోర్లతో అర్థ శతకాలు సాధించి టీమిండియాకు ఈ లక్ష్యాన్ని విధించడంలో కీలక పాత్ర పోషించారు. డారెల్ మిషెల్, గ్లెన్ ఫిలిప్స్ డకౌట్ కాగా శాంట్నర్ (4), కెప్టెన్ టిమ్ సౌథీ నాటౌట్‌గా నిలిచారు. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 164 పరుగుల స్కోరు సాధించింది. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్, అశ్విన్ చెరి 2 వికెట్లు, చాహర్, సిరాజ్ చెరొక వికెట్ పడగొట్టారు.

Updated Date - 2021-11-18T02:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising