ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరియాణాలో సుశీల్‌ ?

ABN, First Publish Date - 2021-05-21T05:46:56+05:30

హత్య కేసులో ముద్దాయిగా పోలీసు ఎఫ్‌ఐఆర్‌లోకెక్కిన ఒలింపిక్‌ పతక రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ హరియాణాలోని పలు ప్రాంతాలను మారుస్తూ తిరుగుతున్నట్టు అంచనాకొచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల గాలింపు ముమ్మరం

మెరఠ్‌లో కనిపించిన ఫొటోలు


మేరఠ్‌: హత్య కేసులో ముద్దాయిగా పోలీసు ఎఫ్‌ఐఆర్‌లోకెక్కిన ఒలింపిక్‌ పతక రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ హరియాణాలోని పలు ప్రాంతాలను మారుస్తూ తిరుగుతున్నట్టు అంచనాకొచ్చారు. కాగా..సుశీల్‌ మేరఠ్‌ సమీపంలోని ఓ టోల్‌ప్లాజా వద్ద కారులో కనిపించిన ఫొటోలు పోలీసులకు చేరాయి. అందులో అతడు ముందు సీటులో డ్రైవర్‌ పక్కన కూర్చొని ఉన్నాడు. ఈ  చిత్రాలు ఈనెల 6వ తేదీవిగా వారు గుర్తించారు. అంటే..23 ఏళ్ల రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య జరిగిన మరుసటి రోజువన్నమాట. ఢిల్లీలోని ఛత్రసాల్‌ స్టేడియం వద్ద జరిగిన ఘర్షణలో రెజ్లర్‌ సాగర్‌ మరణించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి పరారీలో ఉన్న 37 ఏళ్ల సుశీల్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. యాంటిసిపేటరీ బెయిల్‌ కోసం అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇటీవల తిరస్కరించింది. ఇక గతవారం ఢిల్లీ కోర్టు సుశీల్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీ చేసింది. 

Updated Date - 2021-05-21T05:46:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising