ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారాలింపిక్స్ విజేతలపై కనకవర్షం

ABN, First Publish Date - 2021-08-31T03:04:50+05:30

చండీగఢ్: టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులపై కనకవర్షం కురుస్తోంది. జావెలిన్ త్రో లో భారత్‌కు బంగారు పతకం తీసుకొచ్చిన సుమిత్ అంటిల్‌కు హర్యానా ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: టోక్యో పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులపై కనకవర్షం కురుస్తోంది. జావెలిన్ త్రో లో భారత్‌కు బంగారు పతకం తీసుకొచ్చిన సుమిత్ అంటిల్‌కు హర్యానా ప్రభుత్వం ఆరు కోట్ల రూపాయల నజరానా ప్రకటించింది. అదే సమయంలో డిస్కస్ త్రో‌‌లో రజత పతకం సాధించిన యోగేశ్ కతునియాకు 4 కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటించింది. ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని కూడా మనోహర్ లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు. ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌కు కూడా సమ ప్రాధాన్యం ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.   

Updated Date - 2021-08-31T03:04:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising