ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో ప్రేక్షకులకు ఎంట్రీ

ABN, First Publish Date - 2021-01-21T09:46:41+05:30

భారత్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీ్‌సకు స్టేడియాల్లోకి 50 శాతం మంది ప్రేక్షకుల్ని అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత్‌-ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీ్‌సకు స్టేడియాల్లోకి 50 శాతం మంది ప్రేక్షకుల్ని అనుమతించాలని బీసీసీఐ భావిస్తోంది. నాలుగు టెస్ట్‌ల సిరీ్‌సలోని తొలి రెండు మ్యాచ్‌లు చెన్నైలో, మిగిలినవి అహ్మదాబాద్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లకు స్టేడియంలో సగం వరకు ఫ్యాన్స్‌ను అనుమతించే అవకాశముందని బోర్డు అధికారి ఒకరు బుధవారం వెల్లడించారు. 

Updated Date - 2021-01-21T09:46:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising