ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వార్టర్స్‌లో సింధు, లక్ష్యసేన్‌

ABN, First Publish Date - 2021-10-29T08:42:50+05:30

తెలుగమ్మాయి పీవీ సింధు, యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్‌లో క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)తో తలపడ్డ సింధు 21-19, 21-9తో వరుస గేమ్‌ల్లో ఓడించి సత్తా చాటింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పారిస్‌: తెలుగమ్మాయి పీవీ సింధు, యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. గురువారం మహిళల సింగిల్స్‌లో క్రిస్టోఫర్‌సెన్‌ (డెన్మార్క్‌)తో తలపడ్డ సింధు 21-19, 21-9తో వరుస గేమ్‌ల్లో ఓడించి సత్తా చాటింది. పురుషుల సింగిల్స్‌లో లోహ్‌ కీన్‌ (సింగ పూర్‌)తో పోటీపడ్డ లక్ష్యసేన్‌ 21-17, 21-13తో ప్రత్యర్థిని చిత్తు చేశాడు. మరో భారత షట్లర్‌ సమీర్‌ వర్మ తొలి గేమ్‌ 21-16తో నెగ్గినా రెండో గేమ్‌ 12-21తో ఓటమి పాల య్యాడు. అప్పటికే కండరాల గాయంతో బాధపడుతున్న సమీర్‌ మూడో గేమ్‌ ప్రారంభానికి ముందు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో ప్రత్యర్థి షీసార్‌ హిరెన్‌ (ఇండోనేసియా) క్వార్టర్స్‌కు చేరాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-అశ్వినీ పొన్నప్ప జోడీ 21-15, 17-21, 19-21తో ప్రవీణ్‌ జోర్డాన్‌-మిలాటి డేవా (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడింది.

Updated Date - 2021-10-29T08:42:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising