ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇండోనేషియా మాస్టర్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్లో పీవీ సింధు ఓటమి

ABN, First Publish Date - 2021-11-20T23:16:15+05:30

ఇండోనేషియా మాస్టర్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్లో పీవీ సింధు ఓటమి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఇండోనేషియా మాస్టర్ టోర్నమెంట్ సెమీ-ఫైనల్లో టాప్ సీడ్ యమగూచి చేతిలో భారత క్రీడాకారిణి, ఒలింపిక్స్ మెడలిస్ట్ పీవీ సింధు ఓటమి పాలయ్యారు. శనివారం జరిగిన మ్యాచ్‌లో జపాన్ క్రీడాకారిణి అకానే యమగూచి 21-13, 21-9 తేడాతో పీవీ సింధును ఓడించింది. యమగూచి చేతిలో పీవీ సింధు ఇప్పటివరకు ఎనిమిదిసార్లు ఓటమిపాలైంది. మహిళల ఫైనల్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ సెయోంగ్‌తో జపాన్ తలపడనుంది. పురుషుల సింగిల్స్ సెమీ-ఫైనల్లో మూడోసీడ్‌ ఆండర్స్‌ ఆంటోన్‌సెన్‌తో భారత క్రీడాకారుడు శ్రీకాంత్‌ తలపడనున్నారు. 

Updated Date - 2021-11-20T23:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising