ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో ముగిసిన భారత్ పోరు

ABN, First Publish Date - 2021-07-24T21:27:50+05:30

ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ కమల్-మనికా బాత్రా జోడీ నిరాశ పరిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ కమల్-మనికా బాత్రా జోడీ నిరాశ పరిచింది. చైనీస్ తైపీ లిన్ యున్-జు, చెంగ్ ఐ-చింగ్‌తో జరిగిన పోరులో భారత జోడీ ఓటమి పాలైంది. తొలి రెండు గేముల్లో 5-1, 5-3 లభించిన ఆధిక్యాన్ని కొనసాగించడంలో కమల్-మనికా జోడీ విఫలమైంది. చివరికి 4-0తో ఓటమి పాలైంది.

Updated Date - 2021-07-24T21:27:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising