ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమీ‌స్‌లో సానియా జోడీ

ABN, First Publish Date - 2021-03-04T09:39:39+05:30

ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ఏస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సానియా-ఆండ్రేజా క్లెపాక్‌ (స్లొవేనియా) జోడీ 6-2, 6-0తో నాలుగో సీడ్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోహా: ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత ఏస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సానియా-ఆండ్రేజా క్లెపాక్‌ (స్లొవేనియా) జోడీ 6-2, 6-0తో నాలుగో సీడ్‌ అన్నా బ్లింకోవా (రష్యా)-గాబ్రియేలా డబ్రోస్కీ (కెనడా) ద్వయంపై గెలుపొందింది. సెమీ్‌సలో టాప్‌ సీడ్‌ బార్బరా క్రెజికోవా-క్యాటరీనా సినియాకోవా (చెక్‌రిపబ్లిక్‌) ద్వయంతో తలపడనుంది. 

Updated Date - 2021-03-04T09:39:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising