ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యూజిలాండ్‌తో చివరి టీ20.. టాస్ గెలిచిన భారత్

ABN, First Publish Date - 2021-11-22T00:13:02+05:30

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న చివరి టీ20లో టీమిండియా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మరికాసేపట్లో ప్రారంభం కానున్న చివరి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లను గెలుచుకుని సిరీస్ కైవసం చేసుకున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.


కివీస్ మాత్రం నేటి మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. భారత జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. కేఎల్ రాహుల్, అశ్విన్‌కు విశ్రాంతి ఇచ్చి ఇషాన్, చాహల్‌కు జట్టులో చోటిచ్చారు. ఈ మ్యాచ్‌లో సౌథీ ఆడడం లేదని కివీస్ కెప్టెన్ శాంట్నర్ తెలిపాడు.

Updated Date - 2021-11-22T00:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising