రిషభ్ పంత్కే ఢిల్లీ పగ్గాలు
ABN, First Publish Date - 2021-09-17T07:20:02+05:30
ఈ సీజన్ రెండో దశ ఐపీఎల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషభ్ పంత్ కొనసాగుతాడని జట్టు యాజమాన్యం గురువారం ప్రకటించింది.
దుబాయ్: ఈ సీజన్ రెండో దశ ఐపీఎల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా రిషభ్ పంత్ కొనసాగుతాడని జట్టు యాజమాన్యం గురువారం ప్రకటించింది. నిరుడు జట్టును ఫైనల్ చేర్చిన సారథి శ్రేయాస్ అయ్యర్ గాయానికి గురవడంతో ఈ సీజన్ తొలి దశ మ్యాచ్లకు పంత్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2021-09-17T07:20:02+05:30 IST