ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2021: కోల్‌కతాతో మ్యాచ్‌లో బ్లూ జెర్సీ ధరించనున్న ఆర్సీబీ.. ఆ తర్వాత దానిని ఏం చేస్తారంటే?

ABN, First Publish Date - 2021-09-19T01:44:02+05:30

ఐపీఎల్‌ రెండో విడతలో భాగంగా ఈ నెల 20న అబుదాబిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగే మ్యాచ్‌లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూఏఈ: ఐపీఎల్‌ రెండో విడతలో భాగంగా ఈ నెల 20న అబుదాబిలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగే మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు బ్లూ జెర్సీని ధరించనుంది. ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నేడు ఈ జెర్సీలను ఆవిష్కరించాడు. కొవిడ్-19 కష్టకాలంలో తమ ప్రాణాలకు తెగించి సేవలు అందించిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు సంఘీభావంగా ఆర్సీబీ ఆటగాళ్లు ఈ జెర్సీలను ధరించనున్నారు. మ్యాచ్ అనంతరం ఈ జెర్సీలను వేలం వేస్తామని, వచ్చిన డబ్బులను దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్లు అందించేందుకు ఉపయోగిస్తామని కోహ్లీ తెలిపాడు. 

Updated Date - 2021-09-19T01:44:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising