ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రవికి పసిడి.. బజ్‌రంగ్‌కు రజతం

ABN, First Publish Date - 2021-04-18T05:51:50+05:30

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శనివారం స్వర్ణం, రజతంతో పాటు మూడు కాంస్య పత కాలు దక్కాయి. 57 కిలోల ఫైనల్లో రవి దహియా 9-4తో అలీరెజా నోస్రాటొల్హా సర్లాక్‌ (ఇరాన్‌)పై గెలిచి పసిడి పతకం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆల్మాటీ: ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శనివారం స్వర్ణం, రజతంతో పాటు మూడు కాంస్య పత కాలు దక్కాయి. 57 కిలోల ఫైనల్లో రవి దహియా 9-4తో అలీరెజా నోస్రాటొల్హా సర్లాక్‌ (ఇరాన్‌)పై గెలిచి పసిడి పతకం అందుకున్నాడు. 65 కిలోల విభాగంలో ఫైనల్‌ చేరిన బజ్‌రంగ్‌ పూనియా.. కుడిభుజం గాయం కారణంగా బౌట్‌ నుంచి వైదొలిగి రజతంతో సరిపెట్టుకున్నాడు. కరణ్‌ (70 కి), పంచమ్‌ యాదవ్‌ (79 కి), సత్యవర్త్‌ కడియన్‌ (97 కి) కాంస్య పతకాలు సాధించారు.


Updated Date - 2021-04-18T05:51:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising