ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Sri Lanka: మ్యాచ్‌ను ఆపేసిన వర్షం

ABN, First Publish Date - 2021-07-23T22:45:26+05:30

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తుది వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలంబో: భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తుది వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది.23 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపిశారు. నెమ్మదిగా ప్రారంభమైన వర్షం క్రమంగా పెరిగి పెద్దదవుతోంది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత జట్టు మూడు వికెట్ల నష్టానికి  147 పరుగులు చేసింది. మనీష్ పాండే 10, సూర్యకుమార్ యాదవ్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. శిఖర్ ధవన్ (13) మరోమారు విఫలం కాగా పృథ్వీషా (49), సంజు శాంసన్ 46 పరుగులు చేశారు. 

Updated Date - 2021-07-23T22:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising