ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింధు అవుట్‌

ABN, First Publish Date - 2021-11-28T08:41:55+05:30

ఇండోనేసియా ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు, సాత్విక్‌ జోడీల జోరుకు బ్రేక్‌ పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీ్‌సలో సింధు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాత్విక్‌ జోడీ కూడా

బాలి: ఇండోనేసియా ఓపెన్‌లో భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు, సాత్విక్‌ జోడీల జోరుకు బ్రేక్‌ పడింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో సింధు 21-15, 9-21, 14-21తో రచనోక్‌ ఇంటానన్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడింది. కాగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ షెట్టి ద్వయం 16-21, 18-21తో ఇండోనేసియా జోడీ మార్కస్‌-కెవిన్‌ సంజయ సుకముల్జో చేతిలో ఓడింది. దీంతో టోర్నీలో భారత పోరాటం ముగిసింది. 

Updated Date - 2021-11-28T08:41:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising