ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PV Sindhuకు అభినందనల వెల్లువ

ABN, First Publish Date - 2021-08-02T01:30:05+05:30

టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించిన తెలుగుతేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించిన తెలుగుతేజం పీవీ సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, కేంద్రమంత్రలు రాజ్‌నాథ్ సింగ్, ధర్మేంధ్ర ప్రదాన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సహా మరెందరో సింధుకు అభినందనలు తెలిపారు. దేశానికి పతకం అందించి గర్వకారణంగా నిలిచావంటూ కొనియాడారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధు ఈ నెల 3న ఢిల్లీకి రానుంది. ఆమెకు స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యులతోపాటు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు వెళ్లనున్నారు. 

Updated Date - 2021-08-02T01:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising