ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విండీస్ క్యాంపులో కరోనా కలకలం.. పాక్‌తో వన్డే సిరీస్ వాయిదా

ABN, First Publish Date - 2021-12-17T02:19:33+05:30

పాకిస్థాన్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వాయిదా పడింది. విండీస్ క్యాంపులో మరో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: పాకిస్థాన్-వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ వాయిదా పడింది. విండీస్ క్యాంపులో మరో ఐదుగురు కరోనా బారినపడడంతో ఇరు జట్లు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) సంయుక్తంగా గురువారం ఓ ప్రకటన విడుదల చేశాయి.


విండీస్ ఆటగాళ్లు, ఇతర సభ్యులకు బుధవారం పీసీఆర్ పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి కరోనా వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. వీటితో కలుపుకుని విండీస్ క్యాంపులో వైరస్ బారినపడిన వారి సంఖ్య 9కి పెరిగింది. 

Updated Date - 2021-12-17T02:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising