ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేక్షకులు లేకుండానే వన్డే సిరీస్!

ABN, First Publish Date - 2021-02-28T10:12:58+05:30

భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచులు వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూణే: భారత్, ఇంగ్లండ్ మధ్య జరగాల్సిన మూడు మ్యాచులు వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేని ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఇటీవలి కాలంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మూడు మ్యాచులను పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిర్వహించాలని డిసైడ్ చేశారు. మార్చి 23, 26, 28 తేదీల్లో ఈ మూడు మ్యాచులు జరగుతాయి. ప్రస్తుతం భారత్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్.. ఇది ముగిసిన తర్వాత 5 టీ20ల సిరీస్ ఆడుతుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ మొదలవుతుంది.

Updated Date - 2021-02-28T10:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising