ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐపీఎల్‌కు కివీస్‌ ఆటగాళ్లు దూరం!

ABN, First Publish Date - 2021-05-13T05:58:30+05:30

రీషెడ్యూల్డ్‌ ఐపీఎల్‌కు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కూడా దూరం కానున్నారని తెలుస్తోంది. సెప్టెంబరులో యూఏఈలో పాకిస్థాన్‌తో కివీస్‌ 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడనుంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రీషెడ్యూల్డ్‌ ఐపీఎల్‌కు న్యూజిలాండ్‌ ఆటగాళ్లు కూడా దూరం కానున్నారని తెలుస్తోంది. సెప్టెంబరులో యూఏఈలో పాకిస్థాన్‌తో కివీస్‌ 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్‌లు ఆడనుంది. కాగా, వాయిదా పడిన ఐపీఎల్‌ను అదే సమయంలో నిర్వహిస్తారని భావిస్తున్నారు. అదే జరిగితే,  కెప్టెన్‌ విలియమ్సన్‌ సహా కివీస్‌ ఆటగాళ్లు లీగ్‌లో ఆడక పోవచ్చు. ఇప్పటికే ఇంగ్లండ్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండరని ఈసీబీ పేర్కొన్న విషయం విదితమే. 


Updated Date - 2021-05-13T05:58:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising