ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీ ఫీజ్ తీసుకోవడం లేదు: జై షా

ABN, First Publish Date - 2021-10-13T00:08:18+05:30

ముంబై: టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో టీమ్ ఇండియా మెంటార్‌గా సేవలందించేందుకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీజ్ తీసుకోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో టీమ్ ఇండియా మెంటార్‌గా సేవలందించేందుకు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫీజ్ తీసుకోవడంలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. సోషల్ మీడియా వేదికగా షా ఈ విషయం వెల్లడించారు. టీ20 ప్రపంచ కప్‌కు భారత టీమ్‌ను ప్రకటించిన రోజే ధోనీ టీమ్ ఇండియాకు మెంటార్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు. టీ20 ప్రపంచకప్ పోటీలు ఈ నెల 17 నుంచి యూఏఈ, ఒమన్‌లో జరగనున్నాయి.   

Updated Date - 2021-10-13T00:08:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising