ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రస్తుతం కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడు: మహ్మద్ యూసఫ్

ABN, First Publish Date - 2021-05-15T15:30:42+05:30

ప్రస్తుత తరంలో కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడని, అతడే నెంబర్ వన్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుత తరంలో కోహ్లీని మించిన బ్యాట్స్‌మెన్ లేడని, అతడే నెంబర్ వన్ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత క్రికెటర్లందరూ ఫిట్‌నెస్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, కోహ్లీ అద్భుత ప్రదర్శనలకు ఫిట్‌నెస్ కూడా ఓ కారణమని అన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వూ ఇచ్చిన యూసఫ్.. కోహ్లీ గురించి మాట్లాడాడు. 


`ఈ తరంలో నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్ అంటే కోహ్లీనే. కోహ్లీకి వన్డేల్లో, టెస్ట్‌ల్లో కలిపి మొత్తం 70 సెంచరీలున్నాయి. వన్డేల్లో 12 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో 10 వేల పరుగులకు చేరువయ్యాడు. టీ-20లోనూ మెరుగైన ప్రదర్శనలే చేస్తున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతున్నాడు. కోహ్లీ ప్రదర్శనలు నమ్మశక్యం కానివి. అయితే పాత తరం క్రికెటర్లతో ఇప్పటి ఆటగాళ్లను పోల్చలేమ`ని యూసఫ్ అన్నాడు. 

Updated Date - 2021-05-15T15:30:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising