ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధోనీని దాటేసిన కోహ్లీ..

ABN, First Publish Date - 2021-02-26T01:44:31+05:30

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ దాటేశాడు. స్వదేశంలో అత్యధిక టెస్టుల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 21 విజయాలతో ధోనీ తొలి స్థానంలో ఉండగా....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని విరాట్ కోహ్లీ దాటేశాడు. స్వదేశంలో అత్యధిక టెస్టుల్లో విజయం సాధించిన కెప్టెన్‌గా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 21 విజయాలతో ధోనీ తొలి స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడం ద్వారా ఆ రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఇక ఈ రోజు(గురువారం) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో విజయం ద్వారా ఆ రికార్డును కోహ్లీ దాటేశాడు. మొత్తం 22 విజయాలతో టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు. 

Updated Date - 2021-02-26T01:44:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising