ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెలిగేట్స్‌ బృందంలో జగన్మోహన్‌

ABN, First Publish Date - 2021-06-23T09:33:43+05:30

టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ప్రతినిధుల బృందంలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావుకు అవకాశం దక్కింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత ప్రతినిధుల బృందంలో తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ హ్యాండ్‌బాల్‌ సమాఖ్య అధ్యక్షుడు ఎ.జగన్మోహన్‌రావుకు అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్‌నే కావడం విశేషం. ఐఓఏ డెలిగేట్స్‌ బృందంలో జగన్‌కు చోటు కల్పించడం పట్ల తెలుగు రాష్ట్రాల క్రీడా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-06-23T09:33:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising