ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌పై పోరుకు సన్‌రైజర్స్‌ విరాళం రూ. 30 కోట్లు

ABN, First Publish Date - 2021-05-11T09:17:02+05:30

కొవిడ్‌ మహమ్మారిపై పోరుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది. తమ వంతుగా రూ. 30 కోట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కొవిడ్‌ మహమ్మారిపై పోరుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది. తమ వంతుగా రూ. 30 కోట్లు ఇవ్వనున్నట్టు సన్‌రైజర్స్‌ యాజమాన్యం సోమవారం ట్విటర్‌లో ప్రకటించింది. వివిధ స్వచ్చంద సంస్థలతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న కొవిడ్‌-19 సహాయక చర్యలకు ఈ మొత్తం ఇవ్వనున్నట్టు ట్వీట్‌ చేసింది. ఇప్పటికే రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుతో పాటు పలువురు ఐపీఎల్‌ ఆటగాళ్లు కొవిడ్‌పై పోరుకు విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2021-05-11T09:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising