ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమీస్‌లో సింధు, శ్రీకాంత్‌ ఓటమి

ABN, First Publish Date - 2021-11-21T08:32:29+05:30

ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ పోరు ముగిసింది. స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ సెమీఫైనల్లో పరాజయం చవిచూశారు. శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలి: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌ పోరు ముగిసింది. స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ సెమీఫైనల్లో పరాజయం చవిచూశారు. శనివారం జరిగిన పోరులో సింధు 13-21, 9-21తో టాప్‌సీడ్‌ యమగూచి (జపాన్‌) చేతిలో చిత్తయింది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో శ్రీకాంత్‌ కూడా వరుస గేముల్లో 14-21, 9-21తో మూడో సీడ్‌ ఆండర్స్‌ ఆంటోన్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడాడు.

Updated Date - 2021-11-21T08:32:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising