ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమీస్‌లో సింధు

ABN, First Publish Date - 2021-11-27T08:54:04+05:30

స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇండోనేసియా సూపర్‌-1000 టోర్నీలో సెమీ్‌సకు దూసుకెళ్లింది. అలాగే డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి కూడా సెమీఫైనల్లో ప్రవేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాత్విక్‌-చిరాగ్‌ జోడీ కూడా

ఇండోనేసియా ఓపెన్‌


బాలి: స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ఇండోనేసియా సూపర్‌-1000 టోర్నీలో సెమీ్‌సకు దూసుకెళ్లింది. అలాగే డబుల్స్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి కూడా సెమీఫైనల్లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్‌ సింధు 14-21, 21-19, 21-14తో కొరియాకు చెందిన సిమ్‌ యూజిన్‌పై విజయం సాధించింది. శనివారం జరిగే సెమీ్‌సలో రెండో సీడ్‌ రచనోక్‌ ఇంటానన్‌ (థాయ్‌లాండ్‌)తో సింధు అమీతుమీ తేల్చుకుంటుంది. ఇక పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో వరల్డ్‌ 16వ ర్యాంకర్‌ సాయిప్రణీత్‌ 12-21, 8-21తో ఒలింపిక్‌ చాంపియన్‌ విక్టర్‌ అక్సెల్‌సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి ద్వయం 21-19, 21-19తో గో జీ/నూర్‌ ఇజుద్దీన్‌ (మలేసియా) జంటపై గెలుపొంది సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 

Updated Date - 2021-11-27T08:54:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising