ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tokyo Olympics: సెమీస్‌కు చేరిన టీమిండియా

ABN, First Publish Date - 2021-08-02T00:32:52+05:30

ఒలింపిక్స్‌లో భాగంగా జరుగుతున్న పురుషుల హాకీలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టోక్యో: టోక్యో: ఒలింపిక్స్‌లో భాగంగా జరుగుతున్న పురుషుల హాకీలో భారత జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. క్వార్టర్ ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన పోరులో మన్‌ప్రీత్ సేన 3-1 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఒలింపిక్స్‌లో భారత జట్టు సెమీస్‌కు వెళ్లడం 49 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 1972లో భారత జట్టు ఒలింపిక్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టు క్వార్టర్స్ దాటలేదు. 1980 ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించినప్పటికీ ఆ ఎడిషన్‌లో సెమీ ఫైనల్ స్టేజ్ లేదు. కాగా, సెమీస్‌కు చేరిన భారత జట్టు ఈ నెల 3న బెల్జియంతో తలపడుతుంది. 

Updated Date - 2021-08-02T00:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising