ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ గాయాలు.. ఐపీఎల్‌ వల్లే

ABN, First Publish Date - 2021-01-14T09:51:58+05:30

ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెటర్లను గాయాలు వెంటాడుతున్నాయి. డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టులోనైతే ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెటర్లను గాయాలు వెంటాడుతున్నాయి. డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టులోనైతే ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. టీమిండియాలో ఇంతమంది గాయాల గేయాలు ఆలపించడానికి ఐపీఎల్లే కారణమని అంటున్నాడు ఆస్ట్రేలియా జట్టు చీఫ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌. యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే ఐపీఎల్‌ అంటే తనకెంతో ఇష్టమనీ.. అయితే, ఈసారి లీగ్‌ నిర్వహించిన సమయమే సరైంది కాదని లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీ్‌సలాంటి సుదీర్ఘమైన సిరీ్‌సకు ముందు లీగ్‌ జరపాలన్న ఆలోచనే సరైంది కాదు. ఆ ప్రభావం ఇప్పుడు సిరీ్‌సలో ఆటగాళ్లపై చూపుతోంది. భవిష్యత్‌లోనైనా ఇలాంటి పొరపాట్లు దొర్లకుండా లీగ్‌ నిర్వాహకులు చూసుకుంటారని అనుకుంటున్నా’ అని లాంగర్‌ అభిప్రాయపడ్డాడు. 


Updated Date - 2021-01-14T09:51:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising