ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరల్డ్‌ చాంపియన్‌కు జ్యోతి షాక్‌

ABN, First Publish Date - 2021-02-25T09:26:17+05:30

స్టాండ్జా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత మహిళా బాక్సర్‌ జ్యోతి గులియా రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ నాజిమ్‌ కైజైబీ (కజకిస్థాన్‌)కి షాకిచ్చి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోఫియా (బల్గెరియా): స్టాండ్జా మెమోరియల్‌ బాక్సింగ్‌ టోర్నీలో భారత మహిళా బాక్సర్‌ జ్యోతి గులియా రెండుసార్లు వరల్డ్‌ చాంపియన్‌ నాజిమ్‌ కైజైబీ (కజకిస్థాన్‌)కి షాకిచ్చి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన రెండోరౌండ్‌లో జ్యోతి (51 కిలోలు) 3-2తో కైజైబీపై గెలుపొందింది. క్వార్టర్స్‌లో లాక్రామియోరా (రొమేనియా)తో జ్యోతి తలపడనుంది. 

Updated Date - 2021-02-25T09:26:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising