ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెమీ‌స్‌లో హుస్సాముద్దీన్‌

ABN, First Publish Date - 2021-03-05T09:36:55+05:30

బాక్సమ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌, పూజా రాణి సెమీఫైనల్లోకి ప్రవేశించి.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకొన్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాస్టెల్లాన్‌ (స్పెయిన్‌): బాక్సమ్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలో తెలుగు బాక్సర్‌ మహ్మద్‌ హుస్సాముద్దీన్‌, పూజా రాణి సెమీఫైనల్లోకి ప్రవేశించి.. కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకొన్నారు. లవ్లీనా బోర్గోహైన్‌, అమిత్‌ పంగల్‌ మాత్రం క్వార్టర్స్‌లోనే ఇంటిదారిపట్టారు. పురుషుల 57 కేజీల క్వార్టర్స్‌లో హుస్సాముద్దీన్‌ 5-0తో సిమోన్‌ (ఇటలీ)పై నెగ్గాడు. మహిళల 75 కేజీల క్వార్టర్స్‌లో కాన్ఫోరా (ఇటలీ)పై పూజా రాణి గెలుపొందింది. అయితే 69 కేజీల్లో సాదత్‌ డల్గాటోవా (రష్యా) చేతిలో లవ్లీనా పరాజయం చవిచూసింది.

Updated Date - 2021-03-05T09:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising