ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పటిదాకా సోషల్‌మీడియాకు గుడ్‌బై

ABN, First Publish Date - 2021-03-02T06:59:34+05:30

టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌లో సోమవారం వెల్లడించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న భారత స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అతడు ట్విటర్‌లో సోమవారం వెల్లడించాడు. ‘నా సోషల్‌ మీడియా ఖాతాలన్నింటినీ మూసివేస్తున్నా. ఇక టోక్యో ఒలింపిక్స్‌ తర్వాతే మిమ్మల్ని కలుస్తా. మీరంతా ఎప్పటిలాగే నాపై ప్రేమాభిమానాలు చూపుతారని ఆశిస్తున్నా. జై హింద్‌’ అని బజ్‌రంగ్‌ ట్వీట్‌  చేశాడు. 


Updated Date - 2021-03-02T06:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising