ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సౌతాఫ్రికాతో తొలి టెస్టు.. నిలకడగా ఆడుతున్న భారత్

ABN, First Publish Date - 2021-12-26T21:18:49+05:30

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో మొదలైన తొలి టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెంచూరియన్: మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో  మొదలైన తొలి టెస్టులో భారత జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఎలాంటి తడబాటు లేకుండా నిదానంగా  ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోతోంది. రబడ, లుంగి ఎంగిడి వంటి సీనియర్ బౌలర్లను కేఎల్ రాహుల్, మాయాంక్ అగర్వాల్ సమర్థంగా ఎదుర్కొంటున్నారు.  లంచ్ బ్రేక్ సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. అగర్వాల్ 46, రాహుల్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2021-12-26T21:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising