ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిడ్నీ టెస్ట్.. తృటిలో పంత్ సెంచరీ మిస్..

ABN, First Publish Date - 2021-01-11T14:26:25+05:30

భార‌త వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ సెంచరీ మిస్ అయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‎లో రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిడ్నీ: భార‌త వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌ సెంచరీ మిస్ అయింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‎లో రిషబ్ పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97 రన్స్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు. అనవసరపు షాట్‎కు ప్రయత్నించి పంత్ తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. లియాన్ వేసిన 80 ఓవర్‎లో ఫస్ట్ బాల్‎కే భారీ షాట్ ఆడబోయి గల్లిలో ఉన్న కమిన్స్‎కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో 250 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హనుమ విహారి, పుజారా 196 బంతుల్లో 11 ఫోర్లతో 71 రన్స్ తో కొనసాగుతున్నారు. భారత్ మూడో టెస్ట్‎లో విజయం సాధించాలంటే ఇంకా 143 పరుగులు చేయాల్సింది.

Updated Date - 2021-01-11T14:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising