ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కివీస్‌ను చివర్లో కట్టడి చేసిన భారత బౌలర్లు

ABN, First Publish Date - 2021-11-20T02:33:40+05:30

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. తొలుత ధారాళంగా పరుగులిచ్చుకున్న భారత బౌలర్లు చివర్లో కట్టడం చేయడంతో కివీస్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం పడింది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 31, డరిల్ మిచెల్ 31 పరుగులు చేయగా, గ్లెన్ ఫిలిప్స్ 34, మార్క్ చాప్‌మన్ 21 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్ రెండు వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, అక్సర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. 

Updated Date - 2021-11-20T02:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising