దాయాదుల పోరుపై విశాఖ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..!
ABN, First Publish Date - 2021-10-24T23:07:41+05:30
చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మధ్య కాసేపట్లో టీ 20 వరల్డ్ కప్ పోరు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో...
విశాఖ: చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాకిస్థాన్ మధ్య కాసేపట్లో టీ 20 వరల్డ్ కప్ పోరు ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో విశాఖలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. విజయం భారత్దేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2021-10-24T23:07:41+05:30 IST