ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు వికెట్లను కోల్పోయిన టీమిండియా...స్కోర్ ఎంతంటే..

ABN, First Publish Date - 2021-12-04T17:00:24+05:30

భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతుంది. ఓవర్ నైట్ స్కోర్ 221/4 తో ప్రారంభించిన టీమిండియాకు రెండో రోజు 2వ ఓవర్‎లోనే గట్టి షాక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట కొనసాగుతుంది. ఓవర్ నైట్ స్కోర్ 221/4 తో ప్రారంభించిన టీమిండియాకు రెండో రోజు 2వ ఓవర్‎లోనే గట్టి షాక్ తగిలింది. అజాజ్ పటేల్ వేసిన 72వ ఓవర్‎లో వరుస బంతుల్లో టీమిండియా వికెట్లను కోల్పోయింది. సాహా (67), రవిచంద్రన్ అశ్విన్ (0)లు పెవిలియన్ అజాజ్ పెవిలియన్ పంపించాడు. దీంతో భారత్ 72 ఓవర్లకు 6 వికెట్లను కోల్పోయి 224 రన్స్ చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్ మయాంక్ అగర్వాల్‎కు తోడుగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‎లో 90 ఓవర్లు ఆటను పూర్తి చేసుకుంది. మయాంక్ అగర్వాల్ (144), అక్షర్ పటేల్ (28) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 95 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్లను కోల్పోయి 275 పరుగులు చేసింది.

Updated Date - 2021-12-04T17:00:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising