ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

144 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన భారత్

ABN, First Publish Date - 2021-11-18T03:57:26+05:30

జైపూర్: న్యూజీలాండ్‌‌తో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో 17 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: న్యూజీలాండ్‌‌తో జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్‌లో 17 ఓవర్లకు భారత్ 3 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.  సూర్యకుమార్ యాదవ్ 62, రోహిత్ శర్మ 48, కేఎల్ రాహుల్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అంతకు ముందు కివీస్ ఆటగాళ్ళు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. 

Updated Date - 2021-11-18T03:57:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising