ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mumbai Test: భారత్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న అజాజ్ పటేల్

ABN, First Publish Date - 2021-12-03T21:31:28+05:30

భారత్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ విజృంభిస్తున్నాడు. ఇప్పటి వరకు భారత్ కోల్పోయిన నాలుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారత్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ విజృంభిస్తున్నాడు. ఇప్పటి వరకు భారత్ కోల్పోయిన నాలుగు వికెట్లను తన ఖాతాలోనే వేసుకున్నాడు. శుభమన్ గిల్ 44, శ్రేయాస్ అయ్యర్ 18 పరుగులు చేసి అవుట్ కాగా, చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యారు. మరోవైపు, క్రీజులో పాతుకుపోయిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 85 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు. ప్రస్తుతం భారత జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహా క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-12-03T21:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising