ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు.. వోక్స్‌కు దొరికిపోయిన జడేజా

ABN, First Publish Date - 2021-09-05T21:53:37+05:30

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు 270/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 26 పరుగులు మాత్రమే జోడించి నాలుగో వికెట్ కోల్పోయింది. 59 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన రవీంద్ర జడేజా క్రిస్ వోక్స్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసి 197 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోహ్లీ (40), రహానే క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-09-05T21:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising