ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడో ర్యాంక్‌కు పడిపోయిన భారత్‌

ABN, First Publish Date - 2021-05-04T09:18:13+05:30

సీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానం నుంచి మూడో ర్యాంక్‌కు పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో 2019 వన్డే వరల్డ్‌కప్‌ విజేత ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టిన న్యూజిలాండ్‌ 121

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసీసీ ర్యాంకింగ్స్‌


దుబాయ్‌: ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా రెండో స్థానం నుంచి మూడో ర్యాంక్‌కు పడిపోయింది. తాజా ర్యాంకింగ్స్‌లో 2019 వన్డే వరల్డ్‌కప్‌ విజేత ఇంగ్లండ్‌ను వెనక్కినెట్టిన న్యూజిలాండ్‌ 121 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా రెండు స్థానాలు ఎగబాకి 118 పాయింట్లతో ద్వితీయ స్థానంలో నిలిచింది. టీ20ల్లో మాత్రం భారత్‌ తన రెండోస్థానాన్ని నిలబెట్టుకొంది. ఈ జాబితాలో ఇంగ్లండ్‌ 277 పాయింట్లతో టాప్‌లో ఉండగా భారత్‌ (272), న్యూజిలాండ్‌ (272), పాకిస్థాన్‌ (261), ఆస్ట్రేలియా (258) ఆ తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి. 

Updated Date - 2021-05-04T09:18:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising